ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2023-02-06T23:59:30+05:30

కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడిచేసి వ్యాపారి కోట్ని రామారావు వద్ద నుంచి రూ.3.90 లక్షలు విలువ చేసే సుమారు 10 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రీ జనల్‌ విజిలెన్స్‌ అధికారి సురేష్‌బాబు ఆదేశాలతో ఈ దాడి చేశారు. రామారావుని విచారించగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ఉంచానని అంగీకరించినట్లు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సింహాచలం తెలిపారు. బియ్యా న్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. రామారా వుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది రామ్మోహన్‌, ఉమ, అప్పన్న, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సోమవారం విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడిచేసి వ్యాపారి కోట్ని రామారావు వద్ద నుంచి రూ.3.90 లక్షలు విలువ చేసే సుమారు 10 టన్నుల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రీ జనల్‌ విజిలెన్స్‌ అధికారి సురేష్‌బాబు ఆదేశాలతో ఈ దాడి చేశారు. రామారావుని విచారించగా లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ఉంచానని అంగీకరించినట్లు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సింహాచలం తెలిపారు. బియ్యా న్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. రామారా వుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది రామ్మోహన్‌, ఉమ, అప్పన్న, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising