ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్లకి రూ.5 లక్షలు ఇవ్వాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2023-01-26T04:30:48+05:30

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలు ఏమూలకూ సరిపోవని, సిమెంట్‌, ఇసుకతో కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జనవరి 25: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించే రూ.1.80 లక్షలు ఏమూలకూ సరిపోవని, సిమెంట్‌, ఇసుకతో కలిపి మొత్తం రూ.5 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని పోతులనాగేపల్లి జగనన్న కాలనీలో బుధవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టిన రంగస్వామి అనే వ్యక్తిని పలకరించారు. ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతోందని అడిగారు. పునాదికే రూ.లక్ష అయిందని, ఇంటి నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.7 లక్షలు అవుతుందని రంగస్వామి తెలిపారు.

Updated Date - 2023-01-26T04:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising