ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్యవైశ్య కులానికి వన్నె తెచ్చిన రోశయ్య

ABN, First Publish Date - 2023-07-03T03:23:51+05:30

తమిళనాడు మాజీ గవర్నర్‌, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆర్యవైశ్య సమాజానికి వన్నె తెచ్చారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విగ్రహావిష్కరణ సభలో డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రస్వామి

విజయవాడ(వన్‌టౌన్‌), జూలై 2: తమిళనాడు మాజీ గవర్నర్‌, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆర్యవైశ్య సమాజానికి వన్నె తెచ్చారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. 4న రోశయ్య జయంతిని పురస్కరించుకుని విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలో ఆయన విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన రోశయ్య సంస్మరణ సభలో కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, రోశయ్య కుమారుడు శివ సుబ్బారావు, అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్‌, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, అన్నా రాంబాబు, విజయవాడ నగర మేయర్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-03T04:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising