ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకురాలు రంగమ్మ మృతి

ABN, First Publish Date - 2023-02-12T23:01:02+05:30

పట్టణానికి చెందిన టీడీపీ నాయకురాలు కూటాల రంగమ్మ(80) ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే నారపువెట్టి పాపారావు, న గర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ జీ స్టీవెన్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు యాదగిరి వాసు త దితరులు రంగమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రంగమ్మ మృతదేహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, ఫిబ్రవరి 12 : పట్టణానికి చెందిన టీడీపీ నాయకురాలు కూటాల రంగమ్మ(80) ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే నారపువెట్టి పాపారావు, న గర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ జీ స్టీవెన్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు యాదగిరి వాసు త దితరులు రంగమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కు మారుడు కూటాల శ్రీనివాసరావు కూడా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రంగమ్మ కుటుంబ సభ్యులకు నాయకులు ప్రగాఢ సా నుభూతి తెలిపారు. నివాళులర్పించినవారిలో టీడీపీ నాయకులు నారపుశెట్టి మధు, యూ వెంకటేశ్వర్లు, టీ రంగయ్య, ఎస్‌వీ రామయ్య, నాగయ్య ఉన్నారు.

Updated Date - 2023-02-12T23:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising