ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN, First Publish Date - 2023-02-07T00:17:45+05:30

కంభం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, ఫిబ్రవరి 6 : కంభం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. సోమవారం వైద్యశాల అభివృద్ది కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైద్యశాలలో మందుల కొరత లేకుండా, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాల అభివృద్ది కమిటీ సభ్యులు సబ్బసాని సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు, జడ్‌పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సయ్యద్‌ జాకీర్‌, సర్పంచ్‌ బోడయ్య, సలీమ్‌, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలను కూడా సందర్శించి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

మురుగు కాలువల పరిశీలన

కందులాపురం పంచాయతీ పరిధిలో జరుగుతున్న మురుగు కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిశీలించారు. ఇటీవల గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సందర్భంగా ఈ పనులను ప్రారంభించారు.

Updated Date - 2023-02-07T00:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising