చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం
ABN, First Publish Date - 2023-05-31T23:52:25+05:30
టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలభిషేకం చేశారు.
పొదిలి, మే 31 : టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. టీడీపీ మం డల, పట్టణ, రాష్ట్ర కార్యదర్శి మీగడ ఓబులరెడ్డి, ముల్లా ఖు ద్దూస్, గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం పాలభిషేకం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల రాజమహేద్రవరంలో జరిగిన మహానాడులో పేద, బ డుగు, బలహీన వర్గాలకే కాకుండా మహిళలలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారని వారు కొనియాడారు. గతం తో కూడా డ్వాక్రా ప్రవేశపెట్టి మ హిళలను ముందుకు నడిపించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. మహిళలు గుర్తెరిగి రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరారు. అందుకు కృతజ్ఞతగా మహిళలు, టీడీపీ శ్రేను లు చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేసినట్లు చెప్పారు.
Updated Date - 2023-05-31T23:52:25+05:30 IST