ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్‌ సమర్థతను నిర్ణయించేది వైసీపీ నేతలు కాదు : నూకసాని

ABN, First Publish Date - 2023-02-06T23:05:44+05:30

టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అర్హత, సమర్ధతను నిర్ణ యించేది వైసీపీ నేతలు కాదని, ప్రజలని ఒంగోలు పా ర్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 6 : టీడీపీ జా తీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అర్హత, సమర్ధతను నిర్ణ యించేది వైసీపీ నేతలు కాదని, ప్రజలని ఒంగోలు పా ర్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పేర్కొ న్నారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి లోకేష్‌ పాద యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్ర ద్వారా రాబోయే రో జుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనరంజక పాలన అంది చబోతుందన్నారు. బీసీ నేతలను ఇబ్బంది పెట్టే ఏ రాజ కీయ నేతకైనా, ఏ రాజకీయ పార్టీకైనా స మాది తప్పద న్నారు. కొల్లు రవీంద్రను బేషరతుగా వి డుదల చేయా లని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీ, ఎ స్సీ, ఎస్టీ మై నార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న వైసీపీకి గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T23:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising