ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-08-04T01:31:10+05:30

గడువు తీరిన ఆహార పదార్ధాలు విక్రయించరాదని ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహులు అన్నారు.

మార్కాపురం, ఆగస్టు 3: గడువు తీరిన ఆహార పదార్ధాలు విక్రయించరాదని ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ నరసింహులు అన్నారు. పట్టణానికి చెందిన ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మెయిన్‌బజారులోని సాయికృష్ణ ఫ్యాన్సీ దుకాణంలో గురువారం మున్సిపల్‌ ప్రజారోగ్యఅధికారి నాయబ్‌రసూల్‌తో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ లేని తినుబండారాల ప్యాకెట్లను సీజ్‌ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సాయికృష్ణ ఫ్యాన్సీ షాపుకు లైసెన్స్‌ లేనట్లు గుర్తించారు. 10 రోజులలోపు లైసెన్స్‌ తీసుకోవాలని హెచ్చరించారు. సీజ్‌ చేసిన తినుబండారాలకు సంబంధించి ల్యాబ్‌ నివేదిక వచ్చిన అనంతరం దుకాణదారుపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-08-04T01:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising