ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

ABN, First Publish Date - 2023-03-13T22:20:07+05:30

పొలంలో బోరు వేస్తుండగా బోరు పైపుల(సెల్‌)కు 11కేవీలైన్‌ విద్యుత్‌ తీగలు తగిలి, సంగం మండలం తరుణవాయికి చెందిన గంధం హరీష్‌(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు.

11బీఆర్‌పీ13 : విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతున్న కరివేటి శివ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గాయాలతో బయటపడిన మరో ఇద్దరు యువకులు

బుచ్చిరెడ్డిపాళెం,మార్చి13: పొలంలో బోరు వేస్తుండగా బోరు పైపుల(సెల్‌)కు 11కేవీలైన్‌ విద్యుత్‌ తీగలు తగిలి, సంగం మండలం తరుణవాయికి చెందిన గంధం హరీష్‌(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుచ్చిలోని ఓ లేఅవుట్‌లో సోమవారం జరిగింది. ఘటన జరిగిన వెంటనే పొలం యజమాని, మృతుల బంధువులు అక్కడి నుంచి మృతదేహాన్ని తరుణవాయికి తరలించారు. ఒళ్లు కాలిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం బుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పొలం యజమాని, మధ్యవర్తి ఒప్పందంతో మృతదేహాన్ని తరుణవాయికి తరలించిన బంధువులు మధ్యస్థంపై చేతులెత్తేసినట్టు సమాచారం. దీంతో ఆ పంచాయితీ బుచ్చి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కాగా ఈ మేరకు బాధితులు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-03-13T22:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising