ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సొంత నిధులతో తరగతి గది నిర్మాణం

ABN, First Publish Date - 2023-09-25T22:48:31+05:30

స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో వృక్షశాస్త్ర విభాగానికి తరగతి గదిని ఆ శాఖోపన్యాసకులు మోపర్తి జాన్‌పాల్‌ నిర్మించారు

25కేవీఆర్‌1: తరగతి గదిని ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసూన

కోవూరు, సెప్టెంబరు25: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో వృక్షశాస్త్ర విభాగానికి తరగతి గదిని ఆ శాఖోపన్యాసకులు మోపర్తి జాన్‌పాల్‌ నిర్మించారు. ఈ గదిని సోమవారం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీపీ లక్ష్మీప్రసూన ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లెక్చరర్‌ జాన్‌పాల్‌ సొంత నిధులతో గదిని నిర్మించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రామప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T22:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising