ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పఠనాశక్తిని పెంపొందించాలి

ABN, First Publish Date - 2023-03-17T23:39:38+05:30

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు.

విద్యార్థి ప్రగతిని పరిశీలిస్తున్న ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఉదయగిరి రూరల్‌, మార్చి 17: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు. శుక్రవారం పట్టణంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T23:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising