ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని రాస్తారోకో

ABN, First Publish Date - 2023-09-21T21:48:27+05:30

ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని మండలం ఎంఆర్‌పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మన్నేటికోట అడ్డరోడ్డు జాతీయ రహ

21యూపీడీ1 : ఉలవపాడు : జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

ఉలవపాడు, సెప్టెంబరు 21 : ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని మండలం ఎంఆర్‌పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మన్నేటికోట అడ్డరోడ్డు జాతీయ రహదారిపై నిరసన తెలుపుతూ వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ మహాజన సోషలిస్టు పార్టీ ఇన్‌చార్జి రావినూతల ముత్తుమాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, 9 ఏళ్లు అయినా ఇప్పటికి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు గౌడుపేరు కాంతారావు మాదిగ, చదలవాడ కిట్టు మాదిగ, ఆశీర్వాదం, ఏలియా, సురేంద్ర, జూషువా, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

--------------

Updated Date - 2023-09-21T21:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising