ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: మంత్రి రోజా

ABN, First Publish Date - 2023-03-25T03:12:47+05:30

టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, భవిష్యత్తులో వారి పరిస్థితి ఏమిటో మీరే చూడబోతున్నారని మంత్రి రోజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గన్నవరం, మార్చి 24: టీడీపీ అభ్యర్థికి ఓటేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, భవిష్యత్తులో వారి పరిస్థితి ఏమిటో మీరే చూడబోతున్నారని మంత్రి రోజా అన్నారు. గన్నవరంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంలో వారికి వాళ్లే సూసైడ్‌ చేసుకున్నారన్నారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వంశీ ఆమె పక్కనే ఉండటం గమనార్హం.

Updated Date - 2023-03-25T03:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising