ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

ABN, First Publish Date - 2023-09-22T00:01:32+05:30

బేతంచెర్లలో గురువారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.

కోలాటం ఆడుతున్న మహిళలు

బేతంచెర్ల, సెప్టెంబరు 21: బేతంచెర్లలో గురువారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. గణేశ్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కోలాటాలు, వివిద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డోన్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సీఐలు ప్రియతమ్‌ రెడ్డి, రామాంజినేయ నాయక్‌ ఐదుగురు ఎస్‌ఐలు, 120 మంది పోలీసులు భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. కమిటీ సభ్యులు హుశేన్‌ రెడ్డి, మారుతి కృష్ణ, చంద్రమౌలి, ఈశ్వర్‌ రెడ్డి, మధుమోహన్‌ రెడ్డి, నాగ మోహన్‌, మురళీకృష్ణ, శ్రీనివాసులు, నాగేశ్వర్‌ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising