ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇద్దరు మహిళలు అదృశ్యం

ABN, First Publish Date - 2023-10-04T00:45:16+05:30

వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

కర్నూలు, అక్టోబరు 3: వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. ఖడక్‌పురకు చెందిన ఖాజాబీ(33) అనే మహిళ గత నెల 25 నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు పలు చోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కుమ్మరివీధికి చెందిన శైలూషా అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం తమ ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో బంధు వులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2023-10-04T00:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising