ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేషన్‌లో ఇద్దరు ఏఈలు బదిలీ

ABN, First Publish Date - 2023-06-03T00:47:22+05:30

నగర పాలక సంస్థ పరిధిలో ఇద్దరు ఏఈలను బదిలీ చేస్తూ ఈఎన్‌సీ ఆనందరావు ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 2: నగర పాలక సంస్థ పరిధిలో ఇద్దరు ఏఈలను బదిలీ చేస్తూ ఈఎన్‌సీ ఆనందరావు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులో పని చేస్తున్న ఏఈ డీవీ కృష్ణలత నందికొట్కూరుకు, నందికొ ట్కూరులో పని చేస్తున్న భానుప్రతాప్‌ కర్నూలుకు, అలాగే కర్నూలులో పని చేస్తున్న హిమబిందును నంద్యాల మున్సిపాలిటీకి, ఎమ్మిగనూరులో పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు డీఈ రాధాకృష్ణను కూడా బదిలీ చేశారు.

Updated Date - 2023-06-03T00:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising