ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉరుకుంద హుండీ ఆదాయం రూ.24 లక్షలు

ABN, First Publish Date - 2023-09-26T01:02:44+05:30

మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వాణి, పాలక మండలి చైర్మన్‌ నాగరాజుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కౌతాళం, సెప్టెంబరు 25: మండలంలోని ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వాణి, పాలక మండలి చైర్మన్‌ నాగరాజుగౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ భక్తులు స్వామికి సమర్పించిన కానుకలు నగదు రూపంలో రూ.24,41,901, బంగారం 1.220 గ్రాములు, వెండి 5.200 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆదోని గ్రూపు టెంపుల్స్‌ ఈవో రాంప్రసాద్‌, ఆలయ పాలక మండలి సభ్యులు విజయేంద్ర రెడ్డి, నరసింహులు, రెడ్డి గీత, లక్ష్మీరెడ్డి, నరసమ్మ, రమణి, దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆలయ అర్చక సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T01:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising