ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా పది పరీక్షలు

ABN, First Publish Date - 2023-06-02T23:48:27+05:30

జిల్లాలో శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1,323 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 2: జిల్లాలో శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 3,500 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,323 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఈవో రంగారెడ్డితోపాటు మరో మూడు ఫ్లయింగ్‌, స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.

Updated Date - 2023-06-02T23:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising