ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా పథకం అమలుకు చర్యలు

ABN, First Publish Date - 2023-02-01T23:25:09+05:30

వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం స్థానంలో బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 1: వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం స్థానంలో బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రయ్య తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీమా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను జీవో 3 ద్వారా గత నెల జనవరి 12వ తేదీన జారీ చేసిందన్నారు. బీమా కంపెనీలు రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి పరిహారాన్ని అందిస్తాయని తెలిపారు. రైతులు ముందుగా పశువులు, గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రీమియంను 20 శాతం బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. మిగిలిన 80 శాతం ప్రీమియాన్ని కేంద్రం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరిస్తాయన్నారు. త్వరలోనే బీమా కంపెనీలు ఈ పథకానికి సంబంధించి కాఆర్యాచరణ చేపడతాయని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-01T23:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising