ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీజీ వెంకటేశకు ‘సంపాద్‌ రత్న’ అవార్డు

ABN, First Publish Date - 2023-03-25T23:11:27+05:30

మాజీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన టీజీ వెంకటేశ ఆదివారం ప్రతిష్టాత్మక ‘సంపాద్‌ రత్న’ అవార్డు అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్నూలు(కల్చరల్‌), మార్చి 25: మాజీ ఎంపీ, పార్లమెంటరీ కమిటీ మాజీ చైర్మన టీజీ వెంకటేశ ఆదివారం ప్రతిష్టాత్మక ‘సంపాద్‌ రత్న’ అవార్డు అందుకున్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఆశయాలతో ప్రారంభించిన ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన సంస్థ, ఈ సంసాద్‌ రత్న అవార్డును ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అందజేశారు. 2019 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం దాకా ఎంపీగా, పార్లమెంటరీ కమిటీ చైర్మనగా టీజీ వెంకటేశ అందించిన ఉత్తమ సేవలకుగాను టీజీ వెంకటేశను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-03-25T23:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising