ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల నిరసన

ABN, First Publish Date - 2023-03-19T00:19:11+05:30

తమ సమస్యలను ప్రభుత్వ పరిష్కరిం చాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్‌ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్‌ ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలతో నిర సన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్నూలు(న్యూసిటీ), మార్చి 18: తమ సమస్యలను ప్రభుత్వ పరిష్కరిం చాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్‌ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో పీఆర్‌ ఇంజనీర్లు నల్లబ్యాడ్జీలతో నిర సన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల అసోసి యే షన్‌ జిల్లా కార్యదర్శి సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపు లో భాగంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయ న తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ జోనల్‌ కార్యదర్శి పీవి.సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఈరన్న, పీఐయూ ఈఈ రామక్రిష్ణారెడ్డి, డీఈలు నాగిరెడ్డి, శిల్పాశ్రీ, జేఈలు మురళి, విజయభాస్కర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఈలు సుజనప్రి య, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising