ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీకి పూర్వ వైభవం తెద్దాం

ABN, First Publish Date - 2023-09-04T00:15:54+05:30

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెద్దామని పార్టీ కోడుమూరు ఇన్‌చార్జి అకెపోగు ప్రభాకర్‌ అన్నారు.

కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌

సి.బెళగల్‌, సెప్టెంబరు 3: తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెద్దామని పార్టీ కోడుమూరు ఇన్‌చార్జి అకెపోగు ప్రభాకర్‌ అన్నారు. ఆది వారం సి.బెళగల్‌లో టీడీపీ బూత్‌ కమిటీల సమావేశం టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందుగౌడు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆకెపోగు ప్రభాకర్‌ మాట్లాడుతూ బూత్‌ కమిటీలు పోలింగ్‌ కేంద్రాలలో ఓట్లను పరిశీలించాలన్నారు. అలాగే బోగస్‌ ఓటర్లు ఉంటే ఆ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లి తొలగించాలన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ పోస్టర్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో టీడీపీ కోడుమూరు బీసీ సెల్‌ నాయకుడు కొండాపురం చిన్న ప్రభు, ఆదిత్యరెడ్డి, అనుమంతుగౌడు, ఆదాం, ఇనగండ్ల నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising