ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నూతన భవనాల పరిశీలన

ABN, First Publish Date - 2023-10-02T00:17:15+05:30

మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్‌ క్లీనిక్‌ భవనా లను పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) బాలు నాయక్‌ పరిశీలించారు.

భవనాలను పరిశీలిస్తున్న పంచాయతీరాజ్‌ అధికారులు

డోన్‌(రూరల్‌), అక్టోబరు 1: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్‌ క్లీనిక్‌ భవనా లను పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) బాలు నాయక్‌ పరిశీలించారు. ఇంజనీరింగ్‌ సహాయ కులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌ ఈఈ రామకృష్ణ, డీఈఈ నాగిరెడ్డి, మండల ఏఈ నారాయణ, గ్రామ సర్పంచ్‌ వైవిద్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-10-02T00:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising