ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా మొదటి పీఠాధిపతి జయంతి

ABN, First Publish Date - 2023-09-22T23:39:27+05:30

అహోబిలం మొదటి పీఠాధిపతి శ్రీమదాదివన్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ జయంతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

అభిషేకం నిర్వహిస్తున్న వేద పండితులు

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 22: అహోబిలం మొదటి పీఠాధిపతి శ్రీమదాదివన్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ జయంతి వేడుకలను వేదపండితులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మంగళాసనం, వణ్మఠారి గద్యం పూలవర్షం కురిపించారు. అనంతరం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి అమృతవల్లి అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి శాత్తుమూరై, గోష్టి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T23:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising