ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో రాక్షస పాలన’

ABN, First Publish Date - 2023-10-04T00:47:42+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసా గిస్తుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు.

ఆదోని, అక్టోబరు 3: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసా గిస్తుందని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రిలే దీక్షలు నిర్వహిం చారు. దీక్షల్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ నరసింహులు, మహదేవ, ఉరుకుందు, కేప్ప, సూరి, సూరి, మహాదేవ, మస్తాన్‌, రవి, గోవిందప్ప కూర్చున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మా ట్లాడుతూ చంద్రబాబును అక్రమంగా అరెస్టు సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నా రన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకులు మారుతి నాయుడు, వెంకటేష్‌ చౌదరి, సిద్ధార్ధ నాయుడు, సాకరే మారుతిరావు, రామస్వామి, బుద్ధారెడ్డి, బ్రహ్మ, లక్ష్మీనారాయణ, మాభాష, బిచ్చే అంజన్నప్ప, రంగన్న, కృష్ణారెడ్డి, విరుపాక్షి, వీరేష్‌, పెద్ద తులం నాగరాజ్‌, షరీఫ్‌, ఉరుకుందు, గోవిందప్ప పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T00:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising