ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిసెస్‌ సౌత్‌ ఇండియాగా చాగలమర్రి మహిళ

ABN, First Publish Date - 2023-01-21T00:12:24+05:30

చాగలమర్రి గ్రామానికి చెందిన ఎస్‌.చరిత సుమాలిని మిసెస్‌ సౌత్‌ ఇండియా ఎంపికయ్యారు. థామస్‌ ఆనంద్‌, నీరజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఎస్‌.చరిత సుమాలినికి తొమ్మిదేళ్ల క్రితం కెమికల్‌ ఇంజనీరింగ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది.

మిసెస్‌ సౌత్‌ ఇండియాగా ఎంపికైన ఎస్‌.చరిత సుమాలిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, జనవరి 20: చాగలమర్రి గ్రామానికి చెందిన ఎస్‌.చరిత సుమాలిని మిసెస్‌ సౌత్‌ ఇండియా ఎంపికయ్యారు. థామస్‌ ఆనంద్‌, నీరజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఎస్‌.చరిత సుమాలినికి తొమ్మిదేళ్ల క్రితం కెమికల్‌ ఇంజనీరింగ్‌గా విధులు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది. వీరు ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లైందని ఎస్‌.చరిత సుమాలిని వంట గదికే పరిమితం కాకుండా తనకున్న ఇష్టమైన ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ షోకు దరఖాస్తు చేసుకున్నారు. ఫరెవర్‌స్టార్‌ ఇండియా సంస్థ జైపూర్‌లో డిసెంబరులో నిర్వహించిన మిసెస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పెళ్లైన మహిళలకు నిర్వహించే ఈ మిసెస్‌ సౌత్‌ ఇండియా పోటీల్లో ఆమె గెలుపొందినట్టు గురువారం ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తన భర్త మధుబాబు ప్రోత్సాహంతోనే ఈ అవార్డు సాధించగలిగానని చరిత సుమాలిని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-21T00:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising