ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-07-20T00:17:22+05:30

మండల పరిధిలోని నదిచాగి-మేళిగనూరు గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

కౌతాళం, జూలై 19: మండల పరిధిలోని నదిచాగి-మేళిగనూరు గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. నదిచాగి గ్రామానికి చెందిన నాగన్నగౌడ్‌(55) పని నిమిత్తం మేళిగనూరుకు వెళ్లాడు. తిరిగి నదిచాగికి వస్తుండగా కర్ణాటకవాసులు చెళ్లెకూడ్లూరుకు ద్విచక్ర వాహనంపై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో నాగన్నగౌడ్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక వాసులకు గాయాలయ్యాయి. కౌతాళం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-07-20T00:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising