ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కర్నూలును రాజధానిగా చేయాలి: కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2023-09-26T04:48:46+05:30

‘‘ఏపీ రాజధానిగా విశాఖ వద్దు. అమరావతే ఉండాలి. లేదంటే కర్నూలునైనా రాజధానిగా చేయాలి’’ అని పీసీసీ మాజీ

అనంతపురం, సెప్టెంబరు 25: ‘‘ఏపీ రాజధానిగా విశాఖ వద్దు. అమరావతే ఉండాలి. లేదంటే కర్నూలునైనా రాజధానిగా చేయాలి’’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురం నగరంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘కర్నూలు రాజధాని రాయలసీమ వాసుల హక్కు. సీఎం జగన్‌రెడ్డి, మంత్రులకు విపక్షాలను ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప.. ప్రజా, రైతు సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. మిగులు భూములను కబ్జా చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారు’’ అని విమర్శించారు.

Updated Date - 2023-09-26T04:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising