ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింగిల్‌ డిజిట్‌కే వైసీపీ పరిమితం: బొమ్మసాని సుబ్బారావు

ABN, First Publish Date - 2023-10-03T00:58:40+05:30

రాష్ట్రంలో జగన్‌ నియంతృత్వ పోకడల కారణంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కేవలం తొమ్మిది సీట్లకు పరిమితం కావడం ఖాయమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు జోస్యం చెప్పారు.

గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావుకు దండవేసి నిరహార దీక్షను ప్రారంభిస్తున్న కాజ రాజ్‌కుమార్‌

గొల్లపూడి: రాష్ట్రంలో జగన్‌ నియంతృత్వ పోకడల కారణంగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ కేవలం తొమ్మిది సీట్లకు పరిమితం కావడం ఖాయమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు జోస్యం చెప్పారు. బొమ్మసాని నివాసంలో సోమవారం నిర్వహిం చిన దీక్షలో 500 మంది పైగా ప్రజలు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు కాజ రాజ్‌ కుమార్‌ దండలు వేసి నిరహార దీక్షను ప్రారంభించారు. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టుల సాయంతో ఓట్లు చీలకుండా చూసి వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందిస్తామని సుబ్బారావు అన్నారు. చెన్నుబోయిన చిట్టిబాబు, కొండపల్లి మాజీ సర్పంచ్‌ కొల్లి వెంకటే శ్వరరావు దీక్షను విరమింపజేశారు. మల్లెల శ్రీనివాస చౌదర్‌, అబ్దుల్‌ఖాదర్‌, గూడపాటి కృష్ణప్రసాద్‌, చిగురు పాటి శంకరరావు, వడ్లమూడి బ్రహ్మయ్య, నూతులపాటి శివరాం, దిరిశం నాగేశ్వరరావు, కరింకొండ బాలాజీ, రాయల లీలాప్రసాద్‌, జనసేన పార్టీ నేత కటకం ధర్మారావు, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2023-10-03T00:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising