ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ పూట విషాదం..

ABN, First Publish Date - 2023-03-31T01:00:00+05:30

పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి నాడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎ.కొండూరు, మార్చి 30 : పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరామనవమి నాడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్త చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది. ఎ.కొండూరు ఎస్సై ఆర్‌.అంకారావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోపాలపురం తండాకు చెందిన లక్ష్మీ(40)కి ఆదే తండాకు చెందిన కోటేశ్వరరావుతో 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. వ్యసనాలకు బానిసైన కోటేశ్వరరావు నిత్యం కుటుంబసభ్యులతో ఘర్షణ పడుతుండేవాడు. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరావు గురువారం రాత్రి సమయంలో పథకం ప్రకారం గొడ్డలితో భార్యను అతి కిరాతకంగా నరికి చంపినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ద్వాళా ఫిర్యాదు మేరుకు తిరువూరు సీఐ భీమారాజు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎ్‌స్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-31T01:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising