ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్ల నరికివేతపై టీడీపీ ఆందోళన

ABN, First Publish Date - 2023-02-21T00:56:45+05:30

అవినీతి బ్రదర్స్‌ చేస్తున్న ఆకృత్యాలకు అధికారులు బలికాక తప్పదని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు.

ఆర్‌డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెట్ల నరికివేతపై టీడీపీ ఆందోళన

నందిగామ, ఫిబ్రవరి 20: అవినీతి బ్రదర్స్‌ చేస్తున్న ఆకృత్యాలకు అధికారులు బలికాక తప్పదని మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆరోపించారు. పట్టణంలోని చెట్లు నరివేతపై టీడీపీ ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆమె మండిపడ్డారు. కొండలు, గుట్టల దోపిడీ పూర్తయిందని, నేడు చెట్లపై పడ్డారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ పేరుతో నరికిన చెట్ల అమ్మకాలలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు. వారు చేస్తున్న అవినీతికి సహకరిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-02-21T00:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising