ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనుల ధర్నా

ABN, First Publish Date - 2023-01-27T10:38:27+05:30

జిల్లాలోని జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనులు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్: జిల్లాలోని జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని రాంకో సిమెంట్ మెయిన్ గేట్ ముందు గిరిజనులు ధర్నాకు దిగారు. స్థానిక గిరిజన మహిళలు కట్టెపుల్లలు ఏరుకునేందుకు వెళ్లగా అక్కడి గార్డులు వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. గార్డుల వైఖరికి నిరసనగా ధర్మారపాడు తండా గ్రామానికి చెందిన గిరిజనులు సిమెంట్ కంపెనీ మెయిన్ గేట్ ముందు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గార్డుల దాడిలో క్షతగాత్రులైన మహిళను జగ్జయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-01-27T10:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising