ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2023-09-04T00:32:56+05:30

సిజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎం.సుహాసిని ఆదేశించారు.

ఏరియా ఆసుపత్రిలో రోగితో మాట్లాడుతున్న సుహాసిని

తిరువూరు, సెప్టెంబరు 3: సిజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఎం.సుహాసిని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు. అధికారులతో చర్చించి దోమలనివారణ మందు పిచికారి చేయించాలన్నారు. ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆమె సందర్శించారు. నియోజకవర్గం పరిధిలో జ్వరంతో బాధపడుతున్న వివిధ గ్రామాలకు చెందిన 11మంది ఆమె పరామర్శించారు. వీరికి సీజన్‌ జ్వరాలేనని, డెంగ్యూ, మలేరీయా లేదన్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా మలేరియా అధికారి మెహిబాబు, ఆసుపత్రి సూపరింటెండెండ్‌ గార్గేయ, సీహెచ్‌సీల వైద్యధికారులు కళ్యాణ్‌చక్రవర్తి, నర్సింహనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising