ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో అభివృద్ధి చేసుకుందాం

ABN, First Publish Date - 2023-05-26T00:44:47+05:30

అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతిని ధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కోటేరు లక్ష్మి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరులపాడు, మే 25: అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతిని ధులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎంపీపీ కోటేరు లక్ష్మి అన్నారు. వెలుగు కార్యాలయంలో గురువారం జరిగిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు సవ్యంగా సాగాలంటే శాఖల మధ్య సమన్వ యం అవసరమన్నారు. ఎంపీడీవో అరుంధతిదేవి, పంచాయతీరాజ్‌ డీఈఈ శ్రీనివాస్‌, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising