ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వేపై తహసీల్దార్‌ సమీక్ష

ABN, First Publish Date - 2023-03-19T00:30:30+05:30

ప్రభుత్వం కొత్తగా నిర్వహించ తలపెట్టిన రీసర్వేపై రెవెన్యూ అధికారులతో తహసీల్దార్‌ టీవీ సతీష్‌ శనివారం సమీక్ష జరిపారు.

సమీక్షా సమావేశంలో తహసీల్దార్‌ సతీష్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనమలూరు, మార్చి 18 : ప్రభుత్వం కొత్తగా నిర్వహించ తలపెట్టిన రీసర్వేపై రెవెన్యూ అధికారులతో తహసీల్దార్‌ టీవీ సతీష్‌ శనివారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీఆర్వోలు, సర్వేయర్లు తమ పరిఽధిలోని గ్రామాల్లో ప్రతి సర్వే నంబరు పరిశీలించి అందున్న రైతుల వద్ద వారి అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవాలని, వాటిని అనుసంధానించి, రీసర్వేలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని కోరారు. కోర్టు కేసులకు సంబంధించి విచారణ నివేదికలు త్వరగా కార్యాలయం నందు నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీటీ శ్రీనివాసరావు, రీసర్వే డీటీ అనిల్‌, సర్వేయరు శివరామకృష్ణ, ఆర్‌ఐ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising