ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరాచక పాలనకు చరమగీతం

ABN, First Publish Date - 2023-07-22T01:59:34+05:30

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.

శేరీవర్తర్లపల్లిలో మేనిఫెస్టో వివరిస్తున్న కాగిత

పెడన రూరల్‌, జూలై 21 : రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. శేరీవర్తర్లపల్లి, దిరిశవల్లి, మూల మర్రిగుంట గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ మేనిఫెస్టోతో జరిగే ప్రయోజనాలను వివరించారు. భవిష్యత్‌కు భరోసా టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తులై టీడీపీకి ఓటేసి చంద్రబాబును ముఖ్య మంత్రిని చే యాలని పిలుపునిచ్చారు. శలపాటి ప్రసాద్‌, శీరం ప్రసాద్‌, పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, బొల్లా నాగేశ్వరరావు, గంధం గోపాలకృష్ణ, హన్ను, నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-22T01:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising