ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

ABN, First Publish Date - 2023-01-25T00:34:44+05:30

మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలను మంగళవారం మైలవరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో రాజ్యలక్ష్మిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విస్సన్నపేటలో అధికారుల తనిఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్సన్నపేట, జనవరి 24: మండల వ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుమందుల దుకాణాలను మంగళవారం మైలవరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో రాజ్యలక్ష్మిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, పురుగు మందుల లైసెన్స్‌, స్టాక్‌ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. లైసెన్స్‌లు లేని రూ.7.45 లక్షల విలువగల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. డీలర్లు లైసెన్స్‌ ఉన్న ఎరువులు మాత్రమే విక్రయించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2023-01-25T00:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising