ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సొమ్ము చెల్లించాలి

ABN, First Publish Date - 2023-03-26T00:43:23+05:30

ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నగదును చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రైతులు శనివారం ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

వినతిపత్రం అందజేస్తున్న రైతు సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గంపలగూడెం, మార్చి 25: ఆర్బీకేల్లో విక్రయించిన ధాన్యానికి నగదును చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి రైతులు శనివారం ఏవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొత్తపల్లిలో రైతులు ధాన్యాన్ని నాలుగు మాసాల క్రితం ఆర్బీకేలో 10లారీలు రూ.52 లక్షలకు ధాన్యాన్ని విక్రయించారు. దానికి సంబంధించిన నగదు నేటికి చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో రైతుసంఘ నాయకులు జి.సీతారామిరెడ్డి, జి.వీరారెడ్డి, జి.అప్పిరెడ్డి, లేళ్ల భాస్కరరెడ్డి, వంగల నాగేశ్వరరావు, కుప్పాల మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising