ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముగిసిన సీపీఐ శిక్షణ తరగతులు

ABN, First Publish Date - 2023-07-11T00:52:05+05:30

బూర్జూవా పార్టీలకు అధికారమే తప్ప ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. గన్నవరం రాయనగర్‌ కల్యాణ మండపంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, శాఖ కార్యదర్శులకు రాజకీయ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, జూలై 10 : బూర్జూవా పార్టీలకు అధికారమే తప్ప ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. గన్నవరం రాయనగర్‌ కల్యాణ మండపంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, శాఖ కార్యదర్శులకు రాజకీయ శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ దోపిడీకి గురైన వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు రద్దు చేశారని మండిపడ్డారు. పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా కలిసివచ్చే ప్రజాస్వామ్యవాదులతో కలసి కమ్యూనిస్టు పార్టీ వెళుతుందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు శ్యాంసుందరం మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని వారు స్వాతంత్య్రం సాధించామని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమన్నారు. కర్ణాటకలో ఓటమి తరువాత బీజేపీకి భయం పట్టుకుందన్నారు.

Updated Date - 2023-07-11T00:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising