భూ సేకరణలో రైతులు నష్టపోకుండా పరిహారం
ABN, First Publish Date - 2023-03-02T00:37:25+05:30
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు.
క్షేత్రస్థాయిలో భూముల ధరపై ఆరా తీస్తున్న జేసీ
జి.కొండూరు, మార్చి 1: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రైతులను నుంచి సేకరించి భూములకు రైతులు నష్టం పోకుండా ధరను నిర్ణయించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ అన్నారు. విజయవాడ- ఖమ్మం గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బుధవారం జేసీ రెవెన్యూ అధికారులతో కలసి దుగ్గిరాలపాడు, పెంట్రంపాడు, గంగినేని పాలెం, తెల్లదేవరపాడు, సున్నంపాడుల్లో భూముల ధరపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్ ఆర్.వి.వి.రోహిణీదేవి, సర్వేయర్ భాను మంగేష్కర్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T00:37:25+05:30 IST