ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షంతో మిర్చి రైతులు బెంబేలు

ABN, First Publish Date - 2023-03-26T00:47:28+05:30

పెనుగంచిప్రోలులో శనివారం కురిసిన వర్షానికి మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.

తడిసిన మిర్చి బస్తాలను కాపాడుకునే క్రమంలో..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలులో శనివారం కురిసిన వర్షానికి మిర్చి రైతులకు తీరని నష్టం వాటిల్లింది.మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం రావ డంతో పొలాల్లో నీళ్లు పారాయి. కోసిన మిరపకాయలు సైతం బస్తాల్లో పట్టినా వర్షం ఉధృతంగా రావడంతో బస్తాల్లో ఉన్న మిర్చి కూడా తడిసిపోయింది. తడిసిన మిర్చి బస్తాలను నానా తంటాలు పడి రైతులు కూలీల సాయంతో తరలించి కల్లాల్లో ఆరబోస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు వర్షం పడటంతో తమకు తీరని నష్టం కల్గిందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2023-03-26T00:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising