ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ధరల పెరుగుదల : కాగిత

ABN, First Publish Date - 2023-07-07T02:04:52+05:30

ధరలు, పన్నులు, ఛార్జీలు విపరీతంగా పెరగడానికి వైసీపీ పాలకుల అవినీతే కారణమని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెడన : ధరలు, పన్నులు, ఛార్జీలు విపరీతంగా పెరగడానికి వైసీపీ పాలకుల అవినీతే కారణమని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ ధ్వజమెత్తారు. గూడూరు మండలం రామన్నపేట, మల్లవోలు గ్రామాల్లో గురువారం భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, పరిపాలనా దక్షుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు. రామన్నపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సాదరబోయిన ఏడుకొండలు, అర్జా వెంకట నగేష్‌, పోతన స్వామి, గోపీ నాగబాబు, కట్టా మునీశ్వరరావు, ఎన్‌ఏ బేగ్‌, సిరివెళ్ళ శ్రీనివాసరావు, శలపాటి ప్రసాద్‌, శీరం ప్రసాద్‌, కాట్రగడ్డ సత్యనారాయణ, కూనపరెడ్డి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. వార్డు లభించింది.

Updated Date - 2023-07-07T02:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising