ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పౌష్టికాహారంతో మెరుగైన ఆరోగ్యం

ABN, First Publish Date - 2023-09-22T00:50:13+05:30

పౌష్టికాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరో గ్యం సాధ్యమవుతుందని కలెక్టర్‌ పి. రాజాబాబు పేర్కొన్నారు.

విద్యార్థులకు రాగిజావ అందిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

కానూరు హైస్కూల్‌లో కలెక్టర్‌ పి.రాజాబాబు ఆకస్మిక తనిఖీ

పెనమలూరు, సెప్టెంబరు 21: పౌష్టికాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరో గ్యం సాధ్యమవుతుందని కలెక్టర్‌ పి. రాజాబాబు పేర్కొన్నారు. గురువారం కానూరు ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న రాగిజావను ఆయన తాగి, పరిశీలించారు. పాఠశాలలో చదువుతున్న 561 మంది విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని ఉపాఽధ్యాయులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈవో తాహెరా సుల్తానా, డిప్యూటీ ఈవో పద్మరాణి, పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-09-22T00:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising