ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే..

ABN, First Publish Date - 2023-02-06T23:27:14+05:30

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల కు కష్టాలు తప్పడం లేదని టీ డీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి పేర్కొన్నారు.

రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 6: వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల కు కష్టాలు తప్పడం లేదని టీ డీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మె ల్యే, తంబళ్లపల్లె టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్‌ శంకర్‌యా దవ్‌ సూచనల మేరకు సోమవా రం టీడీపీ నాయకులు, కార్యకర్త లు కుక్కరాజుపల్లె, కుమ్మరపల్లెల్లో రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జ్‌ బీఎంఆర్‌, తెలుగు యువత నాయకులు నరసింహులు, గం గరాజు, టీడీపీ సీనియర్‌ నేతలు శేఖర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, మదనమో హన, రామ్మోహనరెడ్డి, రెడ్డెప్ప, రఘునాథరెడ్డి, వీరాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising