రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు దారుణం
ABN, First Publish Date - 2023-03-25T23:14:02+05:30
కాంగ్రెస్ పార్టీ అదినేత రాహుల్ గాంధీ పార్ట మెంట్ సభ్యత్వం రద్దు చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు రెడ్డిసా హెబ్(బాబు) పేర్కొ న్నారు.
మదనపల్లె అర్బన మార్చి25: కాంగ్రెస్ పార్టీ అదినేత రాహుల్ గాంధీ పార్ట మెంట్ సభ్యత్వం రద్దు చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు రెడ్డిసా హెబ్(బాబు) పేర్కొ న్నారు. శనివారం స్థానిక బెంగళూరు బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ నాయకు లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వ హించారు. అంతకుముం దు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం విలువలు కోల్పోతుందని, బీజేపీ నియంతపాలన సాగుతోందని దుయ్యపట్టారు. కాంగ్రెస్ పార్టీ అదినేత రాహుల్ గాంధీని ఎన్నో హింసలకు గురిచేస్తూ, ఈడీకేసులు పెడుతూ, ప్రతిపక్ష వాడిని ప్రజలకు వినిపించకుండా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ఫీర్, ఖాదర్బాషా, ఖాజాఫీర్, పాల్గొన్నారు.
Updated Date - 2023-03-25T23:14:02+05:30 IST