ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2023-09-05T23:55:19+05:30

వెలుగు మహిళా సంఘాలలో అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెలు గు ఏపీఎం సురేష్‌రెడ్డి హెచ్చరించారు.

పోతబోలులో మహిళ సంఘం సభ్యులను విచారిస్తున్న ఏపీఎం

మదనపల్లె టౌన, సెప్టెంబరు 5: వెలుగు మహిళా సంఘాలలో అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెలు గు ఏపీఎం సురేష్‌రెడ్డి హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో రాఘవేంద్ర గ్రూ పు లీడర్లు, సంఘమిత్ర కలసి గ్రూపు సభ్యుల నుంచి అక్రమంగా నగదు వసూ లు చేశారని ఫిర్యాదు వచ్చిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో మంగళవారం పోతబో లు పంచాయతీలో రాఘవేంద్ర గ్రూపు సభ్యులను ఏపీఎం విచారించారు. ఈ గ్రూపులో ఐదుగురు సభ్యులు రూ.1200 చొప్పున లీడర్లకు ఇచ్చారని, అందులో రూ.2వేలు సంఘ మిత్రకు ఇచ్చినట్లు మిగిలిన సొమ్ము లీడర్ల వద్దే ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీ ఎం మాట్లాడుతూ రుణాల మంజూరు, పొదుపు సొమ్ము పడినపుడు, ఇతర సంక్షే మ పథకాలు పడినప్పుడు గ్రూపు లీడర్లు, సంఘమిత్రలు అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీసీ శ్రీనివాసులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-05T23:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising