ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాముగడ్డి తిని గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2023-04-06T23:09:09+05:30

మండల పరిధిలోని పెద్ద పసుపుల గ్రామ శివారు పొలాల్లో నాము గడ్డి తిని 12 గొర్రెలు మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెద్దముడియం, ఏప్రిల్‌ 6 : మండల పరిధిలోని పెద్ద పసుపుల గ్రామ శివారు పొలాల్లో నాము గడ్డి తిని 12 గొర్రెలు మృతి చెందాయి. మైలవరం మండలం కంబాలదిన్నెకు చెందిన పుల్లయ్య తదితరుల గురువారం గొర్రెలను మండలంలోని పలు గ్రామాల్లో మేపుతూ స్వగ్రామం కంబాలదిన్నె గ్రామానికి వెళ్లే దారిలో పెద్ద పసుపులవద్ద గొర్రెల మందలోని పలు గొర్రెలు నాముగడ్డిని తినడంతో తీవ్ర అస్వస్తతకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఇలా 12 గొర్రెలు మృతి చెందగా దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు బాధిత యజమాని పుల్లయ్య తెలిపారు.

Updated Date - 2023-04-06T23:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising