ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోంది

ABN, First Publish Date - 2023-09-20T00:13:07+05:30

ఇసుక దోపిడీ, కాంట్రాక్టు పనుల తో డబ్బులు దోచుకుంటున్న మం త్రి పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోందని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమె త్తారు.

మాట్లాడుతున్న టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ

మదనపల్లె టౌన, సెప్టెంబరు 19: ఇసుక దోపిడీ, కాంట్రాక్టు పనుల తో డబ్బులు దోచుకుంటున్న మం త్రి పెద్దిరెడ్డి కుటుంబం బీసీలను కించపరుస్తోందని రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ ధ్వజమె త్తారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ సాక్షాత్తు పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధు నరెడ్డి సహచర టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడును ఒరే కూర్చోరా అం టూ ఏకవచనంతో సంబోధించడం దారుణమన్నారు.ఈ ఘటనపై మిధున రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాధరణ, యువగళంలో లోకేశకు ప్రజాధరణ చూసి సీఎం జగన ఓర్చుకోలేక తప్పుడు కేసులు పెట్టారన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో మాజీ డైరెక్టర్‌ నవీనచౌదరి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising