ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైవీయూలో కాగిత రహిత పాలన

ABN, First Publish Date - 2023-05-31T23:23:57+05:30

వైవీయూలో కాగిత రహిత పాలనకు ముందుడగు వేస్తూ ఆధునిక వెబ్‌సైట్‌ను వైస్‌చాన్సలర్‌ చింతా సుధాకర్‌ ప్రారంభించారు.

వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న వైస్‌ చాన్సలర్‌ చింతా సుధాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), మే 31: వైవీయూలో కాగిత రహిత పాలనకు ముందుడగు వేస్తూ ఆధునిక వెబ్‌సైట్‌ను వైస్‌చాన్సలర్‌ చింతా సుధాకర్‌ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ రిజిసా్ట్రర్‌ వైపీ వెంకటసుబ్బయ్య, ఐటీ సెల్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ ఎన్‌వీ శంకర్‌, ఐక్యు ఏసీ బృందంతో కలిసి నెట్‌వర్కింగ్‌ సెల్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులకు సహాయపడేలా సరికొత్త సాంకేతికతను ముందుకు తెచ్చిందన్నారు. అధ్యాపకులు, సిబ్బంది పరిపాలన పరంగా వారి అవసరాలు ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లోనే విజ్ఞాపనలు సమర్పించి పరిష్కారం పొందేలా రూపొందించారని తెలిపారు. ప్రిన్సిపల్‌ క్రిష్ణారెడ్డి, డాక్టర్‌ క్రిష్ణారావు, ఐక్యు ఏసీ ఐటీ సెల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising