‘యువగళం’కు మద్దతుగా పాదయాత్ర
ABN, First Publish Date - 2023-02-11T23:12:30+05:30
: టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కు సంఘీభావంగా శనివారం మధ్యా హ్నం స్థానిక టీడీపీ నాయకులు భాక రాపేట నుంచి ఒంటిమిట్ట వరకు పాద యాత్ర చేశారు.
సిద్దవటం, ఫిబ్రవరి 11: టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర కు సంఘీభావంగా శనివారం మధ్యా హ్నం స్థానిక టీడీపీ నాయకులు భాక రాపేట నుంచి ఒంటిమిట్ట వరకు పాద యాత్ర చేశారు. ఈ కార్యక్ర మంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోహనరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి దశరఽథ రామానాయుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, కార్యదర్శి నాగమునిరెడ్డి, కోశాధికారి నాగేంద్రబాబు, శివశంకర్, గంజి సుబ్బరాయుడు, రాష్ట్ర బీసీ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-11T23:12:31+05:30 IST